ఇప్పులపల్లి యాదవ సంఘం కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ కమిటీలు ఇటీవల రద్దైన విషయం విదితమే.ఈ క్రమంలో సోమవారం మండలంలోని ఇప్పులపల్లి అఖిల భారత యాదవ మహాసభ గ్రామ కమిటి నియామకం చేసినట్లుగా హడక్ కమిటీ సభ్యులు యాధండ్ల రామన్న యాదవ్,బోయిని రాజయ్య యాదవ్,కోడారి చిన మల్లయ్య యాదవ్,బొంతల రాజు యాదవ్ తెలిపారు. అధ్యక్షుడుగా కోడారి మల్లేష్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా పోచంపల్లి రవి యాదవ్,ఉపాధ్యక్షుడుగా దుండ్ర చిన ఓదెలు యాదవ్,సహాయ కార్యదర్శిగా కొడపర్తి రమేష్ యాదవ్,కోశాధికారిగా బండి మల్లేష్ యాదవ్,సలహారులుగా పోచంపల్లి కత్తెర సాల యాదవ్,కోడారి చిన మెల్లయ్య యాదవ్,పోచంపల్లి వెంకన్న యాదవ్,కోడారి బాపు యాదవ్,కార్యవర్గ సభ్యులుగా అక్కల బాపు యాదవ్,పోచంపల్లి మల్లయ్య,ఓదెలు యాదవ్,కట్టయ్య,గంట రాజయ్య యాదవ్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరి స్వామి యాదవ్,గడ్డం చంద్రయ్య యాదవ్,అబ్బనవెన ఐలయ్య యాదవ్, మొగిలి రాజ్ కుమార్ యాదవ్,సిద్ది లింగమూర్తి యాదవ్ పాల్గొన్నారు.
Spread the love