ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని పవన్

 

నవతెలంగాణ – ఆంధ్రప్రదేశ్: పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు స్థానాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ప్రకటించిన పవన్ .. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీఅభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు.

Spread the love