భువనగిరి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన సిద్దెశ్, చందుపట్ల గ్రామానికి చెందిన వార్డు మెంబర్ శ్రీశైలం కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చందుపట్ల గ్రామానికి చెందిన సీ హెచ్ బాలరాజ్, ఎస్ మహేష్, చిన్నం రవికుమార్, రామచంద్రపురానికి చెందిన సర్పంగా రవి, మల్లికార్జున్ రెడ్డి లు పాల్గొన్నారు.