కుంభం ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..

నవ తెలంగాణ- భువనగిరి రూరల్ :
 భువనగిరి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన    సిద్దెశ్, చందుపట్ల గ్రామానికి చెందిన వార్డు మెంబర్ శ్రీశైలం  కుంభం అనిల్ కుమార్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చందుపట్ల గ్రామానికి చెందిన సీ హెచ్ బాలరాజ్, ఎస్ మహేష్, చిన్నం రవికుమార్, రామచంద్రపురానికి చెందిన సర్పంగా రవి, మల్లికార్జున్ రెడ్డి లు పాల్గొన్నారు.
Spread the love