నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఇండియా, స్పెయిన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్కు అనుకూలంగా నిలవగా, లెబనాన్, పాకిస్థాన్, ఇరాన్ వంటి దేశాలు పాలస్తీనా ముసుగులో హమాస్కు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి.