![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/IMG-20240527-WA0063.jpg)
పట్టభద్రుల ఎంఎల్ సీ ఎన్నికల సందర్భంగా పెద్దవూర మండల కేంద్రంలోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో సోమవారం జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.వారితో పాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్, ముని, మురళీ, శశిపాల్, తదితరులు ఓటు హక్కును వినియోగించు కున్న వారిలో ఉన్నారు.