మంత్రి పొన్నంకు  స్వాగతం పలికిన హుస్నాబాద్ నాయకులు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
విదేశీ పర్యటన ముగించుకొని  స్వదేశానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు శనివారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో  హుస్నాబాద్ ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి , హుస్నాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షు బంక చందు, వెన్న రాజు, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love