నాకు వికలాంగ పింఛన్ ఇప్పించండి సారు…

– ఎనిమిది సంవత్సరాల బాలుడు 
నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన దాసరి విశాల్ అనే 8 సంవత్సరాల బాలుడు  లిఫ్టు ప్రమాదంలో తన ఎడమ చేతి వేళ్ళు పోయాయని సాధారణ సర్టిఫికెట్ వచ్చి మూడు నెలలు అవుతున్న తనకు వికలాంగ పింఛన్ రావడంలేదని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Spread the love