కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి


నవతెలంగాణ – జక్రాన్ పల్లి: మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అశోక్ కుటుంబాన్ని ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ఎంఎల్ఏ భూపతి రెడ్డి ఇటివల ప్రమాదం లో మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కీ. శే.జి. అశోక్ చింతలూరు కుట్టుంబని పరామర్శించారు. ఎంఎల్ఏ భూపతి రెడ్డి వారి కుట్టుoబానికి. అండ్డ గా ఉంట్ట అని అన్ని విధాలా అదు కుంట్ట అనీ ధైర్యము చెప్పారు. కార్యక్రమము లో మాజీ ఎంపీపీ అప్పల రాజన్న, ముప్ప గంగరెడ్డీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్, పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డీ , మాజీ సర్పంచ్ లు కాట్ పల్లి నర్సారెడ్డి సాయిరెడ్డి గంగాధర్ ఎంపీటీసీలు గంగారెడీ ప్రకాశ్ చిన్నరెడ్డి కూల్ ప్యాక్ సింగిల్ లో అధ్యక్షుడు శ్రీనివాస్, వసంత్ రావ్ ,జలంధర్, అబ్బి, సొప్పరి వినోద్ , శ్రీనివాసు గౌడ్ ,తొర్లికొండా వినోదు, కలిగొట్ బోజన్న ,గంగాధర్, రావి, గన్నా లక్ష్మణ్, శంకర్, జితేందర్ నాయక్, రాజేష్ ,గంగారెడ్డి, రాజేందర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు

Spread the love