– ఆవిష్కరించిన జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ గ్రామములోని చారిత్రాత్మకమైన కోట పైన నియేాజకవర్గ కాంగ్రేస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి జాతీయ జెండావిష్కరణ లో పాల్గోన్నారు. ఈ సంధర్భంగా శుక్రవారం నాడు 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్టమెుదటిసారిగా కౌలాస్ కోట పైన జాతీయ జెండాను జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావు ఎగురవేసారు. కార్యక్రమంలో రాజకుటుంబీకురాలు విండో డైరెక్టర్ అనితాసింగ్, పెద్దగుల్లా విఠల్ పాటీల్, కాంగ్రేస్ సర్పంచ్ లు అస్పత్ వార్ వినోద్, లక్షెట్టి సాయులు, కాంగ్రేస్ యువజన నాయకులు, తదితరులు పాల్గోన్నారు.