Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంజులై 1 నుంచి కొత్త రూల్స్ అమలు..

జులై 1 నుంచి కొత్త రూల్స్ అమలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జులై 1 నుంచి దేశంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జులై నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్‌లో ఈమెయిల్ అడ్రస్ అప్డేషన్‌ ఉచితం. ITR-1, 2 ఫైల్ చేసేవారు వచ్చే నెల 31లోగా 2025-26కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం అప్లయ్ చేసుకోవాలి. జులై 1 నుంచి ఇండియా, ఓవర్సీస్‌లో నార్మల్‌తో పాటు తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజులను కేంద్రం పెంచనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -