నవతెలంగాణ – హైదరాబాద్: నెక్సస్ హైదరాబాద్ మాల్ ఉత్సాహంతో నిండిపోయింది, మాల్లో ఉత్కంఠభరితమైన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లైవ్ స్క్రీనింగ్ను చూడటానికి క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. అభిమానుల కేరింతలతో నెక్సస్ మాల్ దద్దరిల్లింది. మాల్ మధ్యలో ఏర్పాటు స్క్రీన్ ఇరువైపులా నుండి క్రికెట్ అభిమానులు మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.