![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/IMG-20240223-WA0028.jpg)
జూలపల్లి మండలం, తెలికుంట గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారళమ్మ జాతర మహోత్సవం సందర్బంగా గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించికోని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని , రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని ఆ అమ్మవార్లను వేడుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చొప్పరి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శ్రీనివాస్,గండు సంజీవ్, దార బోయిన నర్సింగ్ యాదవ్, మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, దాన్నాయక్ దామోదర్ రావు, లక్ష్మణ్ ,దుగ్యల సంతోష్ రావు, హన్మంతు రెడ్డి, నర్సయ్య, బోట్ల వెంకటేశ్, కొమ్మ పొచాలు, బండి స్వామి, గ్రామాల ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.