నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఫోటోగ్రాఫర్ లు 

నవతెలంగాణ – బొమ్మలరామారం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామి పై నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ బొమ్మలరామారం మండల ఫోటో వీడియో అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి సాయి యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి సాయి ఉపాధ్యక్షులు బాలకృష్ణ ప్రసాద్ ,మండల కోశాధికారీ శ్రీనివాస్ , సుదర్శన్, సతీష్ , నరసింహ,నవీన్ ,పత్యా నాయక్, మల్లేష్, మహేష్, బాల కృష్ణ, ఆంజనేయులు, రవీందర్, సాగర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love