Friday, May 29, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ముల్లన్‌పూర్‌ వేదికగా ఐపీఎల్ క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ ఫీల్డింగ్ చేయనుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -