కూలీలకు పని రోజులు పెంచాలి: ఎంపీడీఓ రాణి

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో  గురువారం నాడు ఎంపీడీఓ రాణి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం ఉపాధి కులీలతో ఆమె మాట్లాడుతూ.. ఉపాధి పనులకు వచ్చే కూలీలు కొలతల ప్రకారం పని చేస్తే పనికి తగ్గ కూలి డబ్బులు చెల్లించడం జరగుంతుందని ఆమె తెలిపారు. గ్రామాలలో ఉపాధి కూలీలకు అవగాహన కల్పించి కూలీలా సంఖ్య పెంచాలని ఆదేశించారు. పనులు చేసే వారికి హాజరు పట్టికలు హాజరి వెయ్యలని పనులకు రాని వారి పేర్లు హాజరిలో  వెయ్యారాదనిఆదేశించారు.ఈకార్యక్రమంలో ఎంపీడీఓ రాణి, ఏపీఓ సుదర్శన్, పిల్డ్ ఆసిస్టెంట్ విలాష్ రావు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Spread the love