సమ్మక్క సారలమ్మ జాతర పనులు పరిశీలించిన ఛైర్మన్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని సమ్మక్క సారలమ్మ జాతర పనులను మంగళవారం పరిశీలించారు . శానిటేషన్, నిటి సౌకర్యాలు, జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని అధికారులకు ఆదేశించినారు .ఈ కార్యక్రమంలో కమిషనర్  మల్లికార్జున్ ,వైస్ చైర్మన్  ఐలేని అనిత రెడ్డి, పున్నసది లావణ్య, గోవింద రవి, వల్లపు రాజు, మ్యాదరబోయిన వేణు,వాలా నవీన్ రావు,  బాలఎల్లం సానిటరీ ఎస్సై, నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love