వధువరులను ఆశీర్వదించిన శ్రీనుబాబు

వధువరులను ఆశీర్వదించిన శ్రీనుబాబునవ తెలంగాణ మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తనయుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదివారం మంథని, రామగిరి,కాటారం మండలాల్లోని పలు గ్రామాల్లో పలు వివాహాలకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా దాంపత్య జీవితాలను గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love