Wednesday, April 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ రెండు వారాల పాటు వాయిదా పడింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారించింది. తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -