ఎమ్మెల్యే లాస్య నందిత మృతి … సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి..

నవతెలంగాణ హైదరాబాద్:సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.…

అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి

నవతెలంగాణ వనపర్తి: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఒకే గదిలో శనివారం రాత్రి మృతి చెందారు.…