కేజ్రీవాల్‌తో నీతీశ్‌ భేటీ…

నవతెలంగాన – ఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు…

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోడీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు బయల్దేరారు. తాజా పర్యటన 3 దేశాల్లో సాగనుంది. ఈ పర్యటన…

ఢిల్లీ ధనాధన్‌

– రొసో,పృథ్వీ, వార్నర్‌ మెరుపుల్‌ – పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ గెలుపు ధర్మశాల : పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌ రేసు…

సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌

న్యూఢిల్లీ : కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నూతన ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌ నియమితులయ్యారు. ఆమె నియామకానికి అపాయింట్‌మెంట్‌ కమిటీ…

అంతర్జాతీయ స్థాయికి ఆందోళన

– ఇతర దేశాల క్రీడాకారులతో చర్చలు – ధర్నాను సందర్శించిన సత్యపాల్‌ మాలిక్‌, బీజేపీ నేత చౌదరి బీరేంద్ర సింగ్‌ –…

ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సోమ‌వారం అర్ధ‌రాత్రి…

మంత్రులతో ప్రధాని కీలక భేటీ..

నవతెలంగాణ – ఢీల్లి కేంద్ర బడ్జెట్‌ 2023 తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు…

ప్రయాణికులను వదిలేసి వెళ్లిన గోఫస్ట్‌ విమానం… భారీ జరిమానా

నవతెలంగాణ-హైదరాబాద్ : గోఫస్ట్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన ఒక విమానం 55 మంది ప్రయాణికులను బస్సులో వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై డైరెక్టరేట్…

మోడీతో సత్యనాదెళ్ల భేటీ…

నవతెలంగాణ -న్యూఢిల్లీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో…

దేశంలో బీఎఫ్‌-7 కేసులు 5 నమోదు

– కోవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష న్యూఢిల్లీ: ప్రస్తుతం చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఎఫ్‌7 భారత్‌కూ విస్తరించింది.…

సరిహద్దు ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలి

– పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళన న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం దాచివేత ధోరణి…

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో రికార్డు మెజారిటీతో సీట్లు గెలుచుకుని వరుసగా ఏడవ సారి బీజేపీ అధికారాన్ని…