జడ్జికి రూ.50 వేలు బురిడీ కొట్టిన సైబర్ నేరగాళ్ళు

నవతెలంగాణ – మహారాష్ట్ర : మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన జిల్లా జడ్జికి శుక్రవారం ఓ వాట్సప్‌ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్…

ఈవీఎంల స్టోరేజీ గిడ్డంగిలో 45 నిమిషాల పాటు ఆగిపోయిన సీసీటీవీలు

Big Breaking NCP SP MP Supriya Sule alleged that the CCTV of strong room in Baramati…

బట్టల షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఓ వస్త్ర దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు…

మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో వరుస భూకంపాలు

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లలో గురువారం తెల్లవారుజామున వరుస భూపంపాలు సంభవించాయి. ఇరు రాష్ట్రాల్లో రెండు సార్లు ప్రకంపనలు…

కాంగ్రెస్‌కు భారీ షాక్‌..

నవతెలంగాణ – ముంబయి: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం…

44 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు…

నవతెలంగాణ – ఢిల్లీ: ఐసిస్‌ కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు…

బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేదని భర్తను కొట్టి చంపిన భార్య

నవతెలంగాణ పుణె: తన పుట్టినరోజుకి దుబాయ్‌ తీసుకు వెళ్లలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన…

టీ ఇవ్వలేదని ఆపరేషన్ ఆపేసిన డాక్టర్

నవతెలంగాణ హైదరాబాద్: టీ ఇవ్వలేదని ఆపరేషన్ ఆపేశాడోక డాక్టర్. విస్తుగోలిపే ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..…

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్… ధరల పెంపు

నవతెలంగాణ హైదరాబాద్: హోటల్స్​, బార్స్​లో విక్రయించే మద్యంపై వ్యాట్​ పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం.. ఈ నవంబర్​ 1…

511 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రారంభించనున్న మోడీ

నవతెలంగాణ -ముంబయి: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతం చేయడమే ధ్యేయంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను మోడీ ఈ రోజు…

ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత..24 గంటల్లో 24 మంది మృతి

నవతెలంగాణ – మహారాష్ట్ర మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 24 మంది ప్రాణాలు…

మరాఠా కోటాపై మహారాష్ట్రలో ఆందోళనలు

నవతెవలంగాణ- ఔరంగాబాద్‌ : మరాఠా కోటాపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్నాలో పరిస్థితి శనివారం అదుపులో వుంది.…