ఢిల్లీలో ధర్నాచౌక్ జంతర్మంతర్. కార్మికులో రైతు లో కాదు, రాష్ట్ర ప్రభుత్వాలే ధర్నాలకు దిగాల్సిరావడం నేటి పరిస్థితి. రాష్ట్రాల ఆర్థిక హక్కుల్ని,…
అభివృద్ధి కేంద్రంగా ఆగ్నేయాసియా!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి కేంద్రంగా ఆగేయాసియాను రూపొందించటంతో పాటు, వెలుపలి దేశాల వృద్ధికి కూడా పాటు పడతామని ఇండోనేషియా రాజధాని జకర్తాలో…
‘జీ-20’ ఎవరికోసం?
సెప్టెంబర్ మొదటి వారంలో రాజధాని ఢిల్లీలో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో ప్రపంచ వ్యాప్త ప్రజల ఈతిబాధలపై చర్చించాలన్న పౌర…
చిత్రానందం!
కొన్ని సినిమాల్లో కథే హీరోను నడిపిస్తుంది. మరికొన్నింటిలో హీరోనే కథను నడిపిస్తాడు. కానీ జాతీయ చలన చిత్ర పురస్కారాల ఎంపిక కమిటీని…
ఇస్రో శాస్త్రవేత్తలకు నీరాజనం!
చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాడుకున్న మనం దాని రాకకోసం ఆగకుండా మనమే వెళ్లాం. ఆగస్టు 23న భారత అంతరిక్ష…
ఎందుకింత వివక్ష!?
‘దేశంలోని పౌరులంతా సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. భారతీయ పౌరుడు అనేదే ప్రధాన గుర్తింపు. కులం,…
మరో చిచ్చు!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అంటుకున్న మత విద్వేషపు మంటలు ఓ వైపు రగులుతుండగానే అందులో నుంచి వచ్చినట్టుగానే ఓ నిప్పురవ్వ…
‘నవ’ వసంతంలోకి…
అనుదినం.. జనస్వరంతో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నవతెలంగాణ దినపత్రిక నవవసంతంలోకి అడుగుపెట్టింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో…
బియ్యమో… రామచంద్రా!
ముందుచూపు లేకుండా అకస్మాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన మోడీ సర్కారు తీరుతో ఇప్పుడు ప్రపంచమంతా బియ్యమో… రామచంద్రా అంటోంది. స్వదేశంలో…
పేదరికం తగ్గిందట!
తిమ్మిని బమ్మిని చేయడం..లేనిది ఉన్నట్టు చూపడం… మోడీ ఏలుబడిలో సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా నీటి అయోగ్ అందుకు ఉపక్రమించడం విడ్డూరం. దేశంలో…
ఆహార సంక్షోభానికి అమెరికా నాంది!
ఉక్రెయిన్కు ప్రమాదకర క్లస్టర్ బాంబులు ఇచ్చి సంక్షోభాన్ని మరింతగా ఎగదోస్తున్న అమెరికా ప్రపంచానికి మరొక ముప్పు తలపెట్టింది. అమెరికా చర్యకు ప్రతిగా…