అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పసుపు రంగు దుస్తుల్లో రావాలి: టీడీఎల్పీ

నవతెలంగాణ – అమరావతి: రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో హాజరుకావాలని పార్టీ…

ఆస్ట్రేలియాలో ఘనంగా టీడీపీ విజయోత్సవాలు..

నవతెలంగాణ – ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో టీడీపీ గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల: మాజీ మంత్రి గంటా..

నవతెలంగాణ – అమరావతి: నగరంలోని భూ దందాలపై రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిస్తామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.…

నా రాజకీయ గురువు చంద్రబాబే: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

నవతెలంగాణ – హైదరాబాద్: తన రాజకీయ గురువు చంద్రబాబే అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్…

తెలుగు రాష్ర్టాలు నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

తెలుగు రాష్టాల సీఎంల భేటీపై నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

నవతెలంగాణ – అమరావతి: రేపు సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు.…

రూ.15 వేల పెన్షన్.. వారికి మాత్రమే: మంత్రి నిమ్మల

నవతెలంగాణ – అమరావతి: విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత టీడీపీ ఛీఫ్ నారా చంద్రబాబు…

అందుకే ఏపీ ప్రజలు జగన్ కు తగిన గుణపాఠం చెప్పారు: సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి చెప్పినందుకే హైదరాబాద్ లో జగన్ ఇంటి…

ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది.…

రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ..

నవతెలంగాణ అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రొటెం స్పీకర్‌ గోరింట్ల…

వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

నవతెలంగాణ అమరావతి: అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత…

తెల్లరేషన్ కార్డు దారులకు శుభవార్త…

నవతెలంగాణ – అమరావతి బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా…