ప్రత్యేక బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ క్రిష్ణప్రసాద్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట

సర్పంచ్ లు పదవీకాలం జనవరి 31 తో ముగియడం తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ లు స్థానంలో డివిజనల్,మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులు ను నియమించింది .మండలంలోనే అత్యధిక జనాభా గల రెండో పంచాయితి గా ఉన్న పేరాయిగూడెం,దీని సరిహద్దు గ్రామం అయిన నారంవారిగూడెం కాలనీలు కేటాయించిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ బుధవారం  పంచాయితీ ప్రత్యేక అధికారి విధుల్లో చేరారు.పేరాయిగూడెం ఎస్.సీ మహిళ రిజర్వేషన్ లో నార్లపాటి నార్లపాటి సుమతి,నారంవారిగూడెం కాలనీ ఎస్టీ మహిళా రైతు రిజర్వేషన్ కావడంతో నారం రాధ సర్పంచ్ విధులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోట మూర్తి శ్రీరాం మూర్తి ఉన్నారు.
Spread the love