Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం

మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -