కొనుగోలు జాప్యం రోడ్ ఎక్కిన రైతన్న

నవతెలంగాణ – కోనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని గోవిందరావుపేట గ్రామపంచాయితీ పరిధిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలులో జాప్యం కావడంతో బుధవారం తూకం వేసిన ధన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని, లారీల కొరత ఉందని, వెంటనే లారీలు గుర్తు తీర్చి కొనుగోలు వేగం పెంచాలని, అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రోడ్డెక్కిన రైతన్నలు.
Spread the love