పత్తి క్వింటాల్ కు గరిష్ట ధర రూ.6,950

నవతెలంగాణ జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మంగళవారం కాటన్ విడి పత్తి1,398 క్వింటాళ్లు117 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర6,950 మోడల్ -6,800 కనిష్ట- 6,000 పలికింది. అలాగే కాటన్ బ్యాగ్స్ లలో 16 క్వింటాళ్లు 10 మంది రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట 6,400 మోడల్ ధర 6,400 కనిష్ట ధర 6,400 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్. మల్లేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Spread the love