సీఐ టీ వేణుగోపాల్ కి సన్మానం

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట బుధవారం, యాదగిరిగుట్ట రూరల్ సీఐగా  బాధ్యతలు చేపట్టిన టి వేణుగోపాల్ కి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యాదగిరిగుట్ట పిఎసిఎస్ డైరెక్టర్ యేమాల ఏలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట వార్డు మెంబర్ కళ్లెం విజయ జాంగిర్, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి యాకూబ్, యూత్ అధ్యక్షులు ముత్యాల హరి, సుంచు సంజీవ తదితరులు పాల్గొన్నారు.
Spread the love