- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి
దేశం వెలుపల పుట్టలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : రాజకీయ, విద్యా రంగాలలో భాషలపై పెరుగుతున్న చర్చల నడుమ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉర్దూ ఒక భారతీయ భాష అని , అది దేశం వెలుపల పుట్టలేదని స్పష్టం చేశారు. భారతీయ ముస్లింలను ఖురాన్ను అరబిక్కు బదులుగా ఉర్దూలో చదివేలా ప్రోత్సహించ డానికి, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రయత్నాలను జోషి ప్రశంసించారు.
- Advertisement -



