కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించిన మహిళలు….

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం నీలా గ్రామంలో ప్రచారానికి విచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డిని బీసీ సెల్ మండల అధ్యక్షులు గోసల గంగా కిషన్ భార్య గోసుల శాంత ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోసుల గంగా కిషన్, షాబాజ్, పాశం లక్ష్మి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love