రాజ్‌ భవన్‌లో దుస్తుల పంపిణీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గిరిజన పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మంగళవారం దుస్తులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో అభరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రెస్సులను అందజేశారు.

Spread the love