నవతెలంగాణ – ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 6 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.