Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్విద్యార్థినిని అభినందించిన కలెక్టర్

విద్యార్థినిని అభినందించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: పదిలో 581/600 మార్కులు సాధించి, జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినందుకు కలెక్టర్ తన కార్యాలయంలో భావికను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి  రాజు , ఏసీ ఈ  బలరాం, జడ్పిహెచ్ఎస్ కలవరాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు  విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -