- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: పోలాండ్ లో జరిగిన యాక్సిడెంట్ లో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ గౌడ్(29), ఉపాధి కోసం రెండున్నరేండ్ల కింద పోలాండ్ దేశానికి వెళ్లాడు.
- Advertisement -