- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రవితేజ-శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ మనదే ఇదంతా అనేది ఉపశీర్షిక. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఈ నెల 31న బాక్సాఫీసు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. రవితేజ నుంచి ఆయన అభిమానులు ఆశించే కామెడీ, యాక్షన్ ఈ సినిమాలో మెండుగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
- Advertisement -



