- Advertisement -
నవతెలంగాణ – రాజోలి
పశువులకు రైతులు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని  రాజోలి మండల పశు వైద్యాధికారి డాక్టర్ మల్లేష్ తెలిపారు. రాజోలి మండలంలోని చిన్న ధన్వాడ గ్రామంలో సోమవారం రోజు డాక్టర్ మల్లేష్ పశువులకు టీకాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 110 గేదెలకు  125 ఎద్దులు మరియు ఆవులకు మొత్తం 235 పశువులకు టీకాలు వేసినట్లు వైద్యాధికారి మల్లేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వేటినరీ అసిస్టెంట్  పాలాగు గోపాల్ మిత్ర సతీష్ భాస్కర్ సహా పాడి రైతులు పాల్గొన్నారు.
- Advertisement -

                                    

