Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ విద్యార్థి దీక్షకు సమ్మయ్య సంఘీభావం.!

బీసీ విద్యార్థి దీక్షకు సమ్మయ్య సంఘీభావం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ నెల 4 నుంచి 8 వరకు చేపట్టిన దీక్షకు మద్దతుగా మంగళవారం జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య నాయి సంఘీభావం ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేంతవరకు పోరాటం అగదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -