- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండలం పరిధిలోని పోచమ్మ తండాలోకల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను సోమవారం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. తండాకు ఐమాక్స్ లైట్లు మంజూరు చేసిన ఎంఎల్ఎ కసిరెడ్డి నారాయణ రెడ్డి కి తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బ తండ శ్రీను నాయక్, బాలునాయక్, విమల్ నాయక్ ,గోపి నాయక్, గోవర్ధన్, సంధ్య, దావు, దేశ , కిషన్ ,పెంట్యా ,జైపాల్, మోత్య, పవన్, శంకర్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



