Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెజ్లింగ్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌కు రజతం

రెజ్లింగ్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌కు రజతం

- Advertisement -

– అభినందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చరణ్‌ రజత పతకాన్ని సాధించారు. సోమవారంనాడాయన తన పతకాన్ని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీంకు అందచేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కానిస్టేబుల్‌ చరణ్‌ను అభినందించారు. భవిష్యత్‌లో బంగారు పతకాన్ని సాధించాలని ఆకాంక్షించారు. చరణ్‌ను ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్‌బాబు, డీఎస్పీ తులా శ్రీనివాసరావు, బీటింగ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌రావు తదితరులు కూడా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -