Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీనియర్ వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థులు ఎంపిక..

సీనియర్ వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థులు ఎంపిక..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
సీనియర్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలం లొని కలిగోట్  విద్యార్థులు  భవ్య , సాన్విక ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో  ఈ నెల 14 తేదీ నుంచి 16 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన  విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -