- Advertisement -
జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ , కుమ్మరి రాజు
నవతెలంగాణ – కాటారం
భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుదవారం కాటారం మండలం ఐటిఐ కాలేజీలో కనీసం బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ, కుమ్మరి రాజులు అన్నారు. అనంతరం వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



