- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళ అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకునీ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుంది. మంగళవారం సామాజిక కార్యకర్త , వ్యాపారవేత్త పాపి శెట్టి రాము సమకూర్చిన రూ. 3 వేల ఆర్థిక సహాయం గ్రామానికి చెందిన గోకమళ్ళ రాజు కుటుంబాన్ని పరామర్శించి అందజేశారు.
- Advertisement -



