Wednesday, December 17, 2025
E-PAPER
Homeబీజినెస్సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షికోత్సవ వాకథాన్‌

సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షికోత్సవ వాకథాన్‌

- Advertisement -

కడప : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 21 డిసెంబర్‌ 2025న 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోందని పేర్కొంది. ఈ సందర్భంగా మంగళవారం ”భూమిని రక్షించండి, ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాధంతో కడప ప్రాంతీయ కార్యాలయం నగరపాలెంలో వాకథాన్‌ను నిర్వహించినట్టు తెలిపింది. ఇది సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రాంతీయ అధిపతి ఇ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిందని ఆ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ రాకేష్‌ రంజన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -