- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన అరగంటకే విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు.
- Advertisement -



