Tuesday, May 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపేలిన కారు బాంబు..8 మంది మృతి

పేలిన కారు బాంబు..8 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కి మార్వత్ జిల్లాలోని సారాయ్ నౌరాంగ్ బజార్‌లో మంగళవారం కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు, పౌరులు సహా మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -