Wednesday, January 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ కేసీఆర్ సంతాపం

అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ కేసీఆర్ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -