- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ చిత్ర పటాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల జ్యోతి-శంకర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం జోనల్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో యూత్ నాయకులు కందుగుల శేఖర్,జీవన్ తోపాటు పలువురు చిత్రపటాలు అందజేశారు. ఇందుకుయూత్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ కుమార్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



