Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిటిఓ ను సన్మానించిన అఖిలపక్ష ఐక్యవేదిక

డిటిఓ ను సన్మానించిన అఖిలపక్ష ఐక్యవేదిక

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
వనపర్తి జిల్లా డిటిఓగా బాధ్యతలు సేకరించిన సురేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో అఖిల పక్ష ఐక్యవేదిక నాయకులు మంగళవారం గౌరవపూర్వకంగా కలిసి సన్మానించారు. జిల్లా రవాణా సంస్థ అధికారి అయిన సురేష్ కుమార్ ఈ మధ్యనే జిల్లాకు బదిలీ అయి వచ్చారు. సన్మానించిన వారిలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్, టిడిపి నాయకుడు కొత్తగల్ల శంకర్, టీ.జే.ఎస్ నాయకులు మహమ్మద్ షఫీ, ఐక్యవేదిక నాయకులు రాజనగరం రామస్వామి, జుబేర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -