Thursday, July 2, 2026
E-PAPER
Homeజాతీయంక్వారీలో ఘోర ప్రమాదం..ఏడుగురి మృతి

క్వారీలో ఘోర ప్రమాదం..ఏడుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని మాద పట్టణ సమీపంలో ఉన్న క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బండరాయి దొర్లడంతో బిహార్‌కు చెందిన ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -