- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
హైదరాబాద్లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



